
ప్రతిపాడు: 11 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్
గుంటూరు జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలం బండ్లవారిపాలెం గ్రామం లో ఆదివారం కృష్ణ కాలువ కట్టమీద పేకాట ఆడుతున్నా 11 మందినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రూ. 25720 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కాకుమాను ఎస్సై ఏక్ నాథ్ కేసు నమోదు చేశారు.