పండుగ పూట విషాదం.. ఐదుగురు కార్మికులు మృతి

66చూసినవారు
పండుగ పూట విషాదం.. ఐదుగురు కార్మికులు మృతి
గుజరాత్‌లోని శనివారం ఘోర ప్రమాదం జరిగింది. మెహసాణా జిల్లాలో పండుగ పూట ఓ నిర్మాణ స్థలం వద్ద మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. దీంతో మృతుల కుటుంబాల్లో కన్నీటి ఛాయలు అలముకున్నాయి.

సంబంధిత పోస్ట్