పేద కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ

77చూసినవారు
పేద కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ
రాజమండ్రి రూరల్ మల్లయ్యపేటలో ఉన్న రక్షణ సైన్యం ఆధ్వర్యంలో వారిపేట సెంటర్లో నివసిస్తున్న 25 పేద ప్రజలకు శుక్రవారం దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం సంస్థ నాయకులైన మేజర్ విల్సన్ బొద్దుల, పద్మా విల్సన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మేజర్ కే డేవిడ్ పాల్, మేజర్ సామ్యూల్, మేజర్ ప్రసాద్, మేజర్ రతన్భూషణరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్