తెల్ల దోమ నివారణకు చర్యలు చేపట్టాలి

80చూసినవారు
అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉదృతంగా తెల్ల దోమ తెగులు ఉంది. దాంతో తెల్ల దోమ ఆకులను పీల్చి ఆకులు ఎండిపోతున్నాయి దీంతో దిగుబడులు తగ్గి రైతులు నష్టపోతున్నారు. అంబాజీపేటలో కొబ్బరి పరిశోధ కేంద్రం ఉన్న రైతులకు ఏ విధంగా ఉపయోగపడటంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. తెల్ల దోమ నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్