అమలాపురం -రావులపాలెం రోడ్డుకు రూ.630కోట్లు మంజూరు

1121చూసినవారు
అమలాపురం-రావులపాలెం రోడ్డుకు రూ. 630 కోట్లు మంజూరైనట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌కు 6 సంవత్సరాల క్రితమే అంకురార్పణ జరిగింది. అమలాపురం నుంచి వయా బండారులంక మీదుగా 2 లైన్ల రహదారి అభివృద్ధికి గతంలో ప్రాజెక్టు మంజూరు చేశారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం రూ. 630 కోట్ల నిధులు మంజూరు చేస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక టెండర్ ప్రక్రియ ముగియగానే రోడ్డు పనులు వేగవంతం కానున్నాయి.

సంబంధిత పోస్ట్