వృధాగా పోతున్న వరి సాగునీరు

85చూసినవారు
ఉప్పలగుప్తం మండలంలోని చల్లపల్లి కొత్త కాలువ లాకు గేటు ఆదివారం విరిగిపోయింది. దాంతో నీటిని అదుపు చేయలేక పంట పొలాలన్నీ మునిగిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే వరి నారుమడులు కుళ్లిపోతున్నాయని, సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని అన్నదాతలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్