గర్భిణీల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిన వైద్య సిబ్బంది

61చూసినవారు
అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల డెలివరీ విషయంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఇద్దరు గర్భిణీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వారికి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడగా, వారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించడంతో సురక్షితంగా ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గురువారం బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. డిసిహెచ్ఎస్ కి ఫోన్ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్