తిరపతి లడ్డు వ్యవహారంలో బాధ్యులను కఠినంగా శిక్షించాలి

62చూసినవారు
అనపర్తి వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల లడ్డూపై వస్తున్న వార్తలపై ఆవేదన వ్యక్తం చేస్తూ స్వామివారిని క్షమించాలని వేడుకొన్నారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్