కిర్లంపూడిలో రాత్రి వేళ మట్టి మాఫియా జోరు

61చూసినవారు
కిర్లంపూడిలో రాత్రి వేళ మట్టి మాఫియా జోరు
కిర్లంపూడి మండలం వేలంకలో ఎటువంటి అనుమతులు లేకుండా రాత్రి వేళ మట్టి తోలకాలు జోరుగా సాగుతున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. రాత్రిళ్లు జోరుగా సాగుతుండటంతో కొందరు ప్రశ్నిస్తే మా ఇష్టమని సమాధానం చెబుతున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం స్పందించి అక్రమ మట్టి తోలకాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్