6 టన్నుల కాయగూరలతో శాఖాంబరి అవతారంలో అమ్మవారు దర్శనం

66చూసినవారు
శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో 6 టన్నుల కాయగూరలతో శాఖాంబరి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. శుక్రవారం కాకినాడ శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఆరు టన్నుల వివిధ కాయకూరలతో అమ్మవారిని శాకంబరిగా అలంకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూప్రతి ఆడది ఆషాడమాసం శుక్రవారం రోజున అమ్మవారు శాకంబరిగా దర్శనమిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్