కాకినాడ పిఠాపురం రైల్వేమెయిన్ లైన్ పట్టాలెక్కించాలి

79చూసినవారు
పార్లమెంట్ 2024-25 బడ్జెట్ సమావేశాల సందర్భంగా కాకినాడ జిల్లాకు చెందిన ప్రాజెక్టు లకు ప్రాధాన్యత ఇవ్వా లని పౌరసంక్షేమ సంఘం సభ్యులు రమణ రాజు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకినాడ రైల్వే జంక్షన్ ను పేరుకు పరిమితం చేయకుండా డబుల్ లైన్ మార్గం చేసి పిఠాపురం మెయిన్ లైన్ ప్రణాళికను పట్టాలెక్కిం చడం , కోటిపల్లి నరసా పురం రైల్వే లైను పూర్తి చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్