కాకినాడలో పేకాట క్లబ్ పై పోలీసులు దాడి

71చూసినవారు
కాకినాడ లోరామారావు పేట జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ ఎదురుగా నిర్వహిస్తున్న పేకాట క్లబ్ పై గురువారం రాత్రిస్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడి. చేశారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసుల సమాచారం తో క్రైమ్ సీఐ కృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. సుమారు 15 మందితో పాటు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. జిల్లా ఎస్పీ విక్రాంత పటేల్ ఆదేశాల మేరకు పేకాట క్లబ్ పై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్