నకిలీ ఇళ్ళ పట్టాల పై చర్యలు తీసుకోవాలి: పంతం నానాజీ

3314చూసినవారు
కాకినాడ రూరల్ పరిధిలో వైసీపీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ప్రజలను నకిలీ ఇళ్ళ పట్టాలు ఇచ్చి ప్రలోభాలకు గురి చేస్తున్నారని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ ఆరోపించారు. సోమవారం కాకినాడ రూరల్ జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడారు. నియోజకవర్గ ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. నకిలీ ఇళ్ళ పట్టాల పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్