రామ్‌లల్లా దర్శనానికి మూడు రాష్ట్రాల గవర్నర్లు!

71చూసినవారు
రామ్‌లల్లా దర్శనానికి మూడు రాష్ట్రాల గవర్నర్లు!
గుజరాత్, సిక్కిం, మేఘాలయ గవర్నర్లు రామ్‌లల్లాను దర్శించుకునేందుకు అయోధ్య చేరుకున్నారు. వారికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ స్వాగతం పలికింది. ఈ ముగ్గురు గవర్నర్లు వేర్వేరు సమయాల్లో రామ్‌లల్లాను దర్శించుకున్నారు. మేఘాలయ గవర్నర్ ఫాగు చౌహాన్, సిక్కిం గవర్నర్ లక్ష్మణ్ ఆచార్య, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ మహర్షి రామ్‌లల్లాను దర్శించుని ప్రత్యేక పూజలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్