గర్భిణీ పౌష్టికాహారం తీసుకుంటే బిడ్డకు ఆరోగ్యం

56చూసినవారు
గర్భిణీ పౌష్టికాహారం తీసుకుంటే బిడ్డకు ఆరోగ్యం
గర్భిణి పౌష్టికాహారం తీసుకుంటే ఆరోగ్యవంతులైన బిడ్డలు పుడతారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు అన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా కొత్తపేట ఎంపీపీ కార్యాలయ ప్రాంగణంలో శనివారం ఐసీడీఎస్ సిడిపిఓశారద ఆధ్వర్యంలో జరిగిన పౌష్టికాహార మాసోత్సవాల కార్యక్రమానికి సత్యానందరావు, రెడ్డి అనంతకుమారిహాజరయ్యారు. ఈ సందర్భంగా గర్భిణి స్త్రీలకు శ్రీమంతం నిర్వహించిఇద్దరు పిల్లలకు అన్నప్రాసనంనిర్వహించారు.

సంబంధిత పోస్ట్