రావులపాలెం బస్టాండ్ లో ఆర్ఓ ప్లాంట్ ప్రారంభం

55చూసినవారు
రావులపాలెం బస్టాండ్ లో ఆర్ఓ ప్లాంట్ ప్రారంభం
సి. ఆర్. సి క్లబ్ ఆధ్వర్యంలో రావుల పాలెం బస్టాండ్ లో శనివారం ఏర్పాటు చేసిన ఆర్. ఓ వాటర్ ప్లాంట్ ను రాష్ట్ర తెలుగురైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం లోఆర్టీసీ డిపో మేనేజర్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ ఎం. అచ్యుతాంబ, నందం సత్యనారాయణ, పడాల బులి కొండారెడ్డి, ఆకుల భీమేశ్వరరావు, వెలగల శ్రీనివాస్ రెడ్డి, పాలూరి సత్యా నందం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్