పెన్షన్ పండుగలో పాలుపంచుకోండి

50చూసినవారు
జూలై ఒకటవ తేదీన ఇంటింటికి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని పింఛన్ల పండుగ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం పిలుపు నిచ్చారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలోని ఆయన నివాసం వద్ద ఆదివారంనిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెన్షన్ పథకాన్ని మొదటగా రూ. 35 తో ఎన్టీఆర్ ప్రారంభించారన్నారు.

సంబంధిత పోస్ట్