వాడపల్లిలో వైభవంగా వెంకన్న సుప్రభాత సేవ

1045చూసినవారు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండల పరిధిలోని వాడపల్లి లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాత సేవ శనివారం వైభవంగా జరిగింది. తెల్లవారుజామున ఆలయ అర్చకులు, పండితులు మంత్రోచ్చారణలు మధ్య స్వామి వారి మేలుకొలుపు సేవ జరిగింది. అనంతరం భక్తుల దైవ దర్శనానికి అనుమతించారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను ఈవో కిషోర్ కుమార్ పర్యవేక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్