తక్కువ ధరకే బియ్యం, కందిపప్పు

57చూసినవారు
అధిక ధరల నియంత్రణలో భాగంగా మండపేట రైతుబజారులో తక్కువ ధరలకే నాణ్యమైన బియ్యం, కందిపప్పును అందుబాటులో ఉంచామని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. ఈసందర్భంగా శుక్రవారం సాయంత్రం అయన నాయకులు, అధికారులతో కలిసి పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కౌంటర్ ను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ మార్కెట్ ధరలకన్నా తక్కువ ధరలకు బియ్యం, కంది పప్పు ప్రజలకు అందిస్తున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్