నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

79చూసినవారు
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
ముమ్మిడివరంలోని 30/ IIకేవీ విద్యుత్ సబ్ స్టేషన్ మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు పనుల నిమిత్తం శుక్రవారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ట్రాన్స్కో ఈఈ ఎం. రవికుమార్ తెలిపారు. ముమ్మిడివరం టౌన్ ఫీడర్-1, 2, రాణేలంక, అయినాపురం, కొత్తలంక, అనాతవరం ఫీడర్లు, ఆర్ డబ్ల్యుఎస్ ఫీడర్లపై ఉన్న అన్ని గ్రామాలకు శుక్రవారం ఉ దయం 9 నుంచి మద్యాహ్నం 12గంటల వరకు సరఫరా ఉండదన్నారు.

సంబంధిత పోస్ట్