రూ. 54. 74 కోట్ల ఓఎన్టీసీ పరిహారం జమ

80చూసినవారు
రూ. 54. 74 కోట్ల ఓఎన్టీసీ పరిహారం జమ
సముద్రంలో చమురు సంస్థల కార్యకలాపాల వల్ల యానాంలో జీవనోపాధి కోల్పోతున్న మత్స్యకారులకు ఓఎన్జీసీ సంస్థ పరిహారం విడుదల చేసిందని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు. రూ. 54. 74 కోట్లు ప్రభుత్వ ఖాతాలో గురువారం జమ అయినట్లు ఆయన చెప్పారు. వచ్చే వారం ప్రభుత్వపరంగా అనుమతులు తీసుకుని మత్స్యకారుల వ్యక్తిగత ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకుంటానని కృష్ణారావు తెలిపారు.

సంబంధిత పోస్ట్