ఈబీసీ నేస్తం పథకంతో 16, 771 మందికి లబ్ధి

1540చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈబీసీ నేస్తం పథకం ద్వారా తూర్పు గోదావరి జిల్లాలో 16, 771 మందికి లబ్ధి చేకూరిందని జిల్లా కలెక్టర్ మాధవిలత తెలిపారు. గురువారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమె ఈ బీసీ పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన నగదు చెక్కులను గురువారం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సహకార బ్యాంకు ఛైర్మన్ ఆకుల వీర్రాజు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్