నూతన ఎస్పీని కలిసిన ఎమ్మెల్యే గోరంట్ల

83చూసినవారు
నూతన ఎస్పీని కలిసిన ఎమ్మెల్యే గోరంట్ల
తూర్పు గోదావరి జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ నరసింహ కిషోర్ ను శుక్రవారం రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎస్పీ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీకు పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలియజేశారు. అనంతరం శాంతి భద్రతలు తదితర అంశాలపై ఎమ్మెల్యే గోరంట్ల ఎస్పీతో చర్చించారు.

సంబంధిత పోస్ట్