లోతట్టు ప్రాంతాలని పరిశీలించిన ఎంపీడీవో రాజ్ మనోజ్

65చూసినవారు
లోతట్టు ప్రాంతాలని పరిశీలించిన ఎంపీడీవో రాజ్ మనోజ్
కడియం మండలంలో వేమగిరి, కడియపులంక, పొట్టిలంక తదితర గ్రామాలలోని ముంపు ప్రాంతాన్ని ఎంపీడీవో రాజ్ మనోజ్ శుక్రవారం పరిశీలించారు. లోతట్టు ప్రాంతాలలో నీరు నిల్వ ఉండడానికి తగు చర్యలు తీసుకోవాలని స్థానిక గ్రామపంచాయతీ సెక్రటరీలు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. కడియం ఎంపీడీవో నందు హెల్ప్ లైన్ నెంబర్ అందరికీ అందుబాటులో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్