ప్రజా గళం బహిరంగ సభను విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే గోరంట్ల

1556చూసినవారు
మార్చి 17వ తేదీన చిలకలూరిపేట మండలం బొప్పిడి గ్రామంలో ప్రజా గళం పేరిట జరగనున్న టిడిపి-జనసేన-బిజెపి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పిలుపునిచ్చారు. శనివారం రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ దిక్కుమాలిన చర్యలను ఎండగట్టాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్