పన్నుల వసూళ్లను వారం రోజుల్లో పూర్తి చేయాలి

63చూసినవారు
స్థానిక సంస్థల బలోపేతానికి ఆర్థిక స్వావలంబన ప్రధాన వనరు అని, పంచాయతీ కార్యదర్శులు పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని తూ. గో జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి స్పష్టం చేశారు. శుక్రవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద పన్నుల వసూళ్లు తదితర అంశాలపై ఇన్చార్జి జేసీ దినేష్ కుమార్ తో కలిసి సమీక్ష నిర్వహించి మాట్లాడారు. వారం రోజుల్లోగా పన్నులు వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్