గోదావరిలో గుర్తుతెలియని మృతదేహం

56చూసినవారు
గోదావరిలో గుర్తుతెలియని మృతదేహం
రాజమండ్రి రూరల్ మండలంలోని ధవళేశ్వరం గాయత్రి ఇసుక ర్యాంపు వద్ద గోదావరిలో గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు శుక్రవారం గుర్తించారు. ఎస్సై క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం మృతుడికి 35 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉంటుందన్నారు. నీలిరంగు ప్యాంటు, పలచని నీలం రంగు చొక్క ధరించి ఉన్నాడన్నారు. ఆచూకీ తెలిసినవారు 8466895212 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్