కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది... సీఎం రమేష్

51చూసినవారు
జూన్ 4వ తేదీన జరిగే ఎన్నికల కౌంటింగ్ లో కేంద్రంలో బిజెపి విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, అదేవిధంగా రాష్ట్రంలో ఎన్ డి ఏ అధికారంలోకి వస్తుందని ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ శనివారం రాత్రి వ్యాఖ్యానించారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో విలేకరులతో మాట్లాడుతూ అత్యధిక మెజార్టీతో భారతీయజనతాపార్టీ కేంద్రంలో విజయం సాధిస్తుందని రాష్ట్రంలో టిడిపి జనసేన బిజెపి కూటమి విజయ సాధిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు.

సంబంధిత పోస్ట్