నూతన బస్సు సర్వీసు ప్రారంభించాలని కోరిన ఎమ్మెల్యే బత్తుల

69చూసినవారు
నూతన బస్సు సర్వీసు ప్రారంభించాలని కోరిన ఎమ్మెల్యే బత్తుల
రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శుక్రవారం సాయంత్రం కోరుకొండ నుండి బుచ్చంపేట, తొర్రేడు మీదుగా రాజమండ్రి, అలాగేతుంగపాడు, రాదేయపాలెం మీదుగా రాజమండ్రి, కోరుకొండ నుండి ముగ్గళ్ళ మీదుగా సీతానగరం నూతన బస్సు సర్వీసులు ప్రారంభించాలని జిల్లా రవాణా శాఖ అధికారి షర్మిలను కలిసి విన్నవించారు. దీనిపై స్పందించి పై అధికారులకు సమాచారం అందిస్తానని తప్పకుండా నూతన బస్సులు ఏర్పాటు చేస్తానని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్