చంద్రబాబు కుట్రలకు బుద్ధి చెప్పాలి: సీఎం జగన్
ప్రజలు ఓటు అనే అస్త్రంతో చంద్రబాబు కుట్రలకు బుద్ధి చెప్పాలని సీఎం జగన్మోహన్ రెడ్డి కోరారు. మంగళవారం కోరుకొండలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేవుడి దయతో ప్రజల ఆశీస్సులతో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు వద్ద దోచేసిన ప్రజల సొమ్ము చాలా ఉందని ఆరోపించారు.