కెవిపి రామచంద్రరావుకు ఆహ్వానం పలికిన నీరుకొండ వీరన్న చౌదరి

79చూసినవారు
రాజానగరం నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ నీరుకొండ వీరన్న చౌదరి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రాణస్నేహితులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కెవిపి రామచంద్రరావుకు రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో ఘనస్వాగతం పలికారు. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు మృతికి సంతాపం తెలపడానికి వచ్చిన రామచంద్రరావుకు నీరుకొండ ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా నీరుకొండ మాట్లాడుతూ కృష్ణబాబు తమబంధువు అని దీనిలో ఏవిధమైన రాజకీయాలులేవని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్