సీఎం సహాయనిధి ద్వారా ఎంతోమంది పేదలకు లబ్ధి: ఎమ్మెల్యే రాపాక

554చూసినవారు
సీఎం సహాయనిధి ద్వారా ఎంతోమంది పేదలకు లబ్ధి: ఎమ్మెల్యే రాపాక
సీఎం సహాయనిధి ద్వారా రాష్ట్రంలో ఎంతోమంది పేద ప్రజలకు లబ్ధి చేకూరిందని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు అన్నారు. సఖినేటిపల్లి మండలం అంతర్వేదికర గ్రామానికి చెందిన ఇద్దరు వైసీపీ గృహ సారథులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాపాక చొరవతో వారికి సీఎం సహాయ నిధి నుండి మంజూరైన రూ. 5 లక్షల చెక్కులను వారి కుటుంబ సభ్యులకు శనివారం ఎమ్మెల్యే రాపాక అందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్