May 11, 2024, 17:05 IST/వనపర్తి
వనపర్తి
లోక్ సభ ఎన్నికలకు కట్టుదిడ్డమైన భద్రత: ఎస్పీ రక్షిత కె మూర్తి
May 11, 2024, 17:05 IST
లోకసభ ఎన్నికలకు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి తెలిపారు. శనివారం ఎస్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా పోలీస్ అధికారులతో ఎస్పీ మాట్లాడుతూ. జిల్లాలో పటిష్టమైన ప్రణాళికతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఇతర శాఖల సమన్వయంతో కలిసి పని చేస్తున్నామని, ప్రతి మండలానికి ఎస్ఐ స్థాయి అధికరితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.