నరసాపురం: పారిశుద్ధ్య పనులపై ఎటువంటి నిర్లక్ష్యం చేయొద్దు: కమిషనర్

67చూసినవారు
నరసాపురం: పారిశుద్ధ్య పనులపై ఎటువంటి నిర్లక్ష్యం చేయొద్దు: కమిషనర్
నర్సాపురంలోని 14 వార్డుతో పాటు పలు వార్డుల్లో మునిసిపల్ కమీషనర్ ఎం.అంజయ్య గురువారం పర్యటించి పారిశుధ్యం పనుల ప్రగతి గురించి శానిటరీ ఇన్స్పెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుధ్య పనులపై ఎటువంటి నిర్లక్ష్యం వహించవద్దని, డోర్ టు డోర్ తడి, పొడి చెత్త వేరువేరుగా సేకరణ చేయాలన్నారు. దోమల నిర్మూలనకు ఎంఎల్ ఆయిల్ విధిగా స్ప్రే చేసేందుకు శానిటరి సిబ్బందిని అదేశించారు.

సంబంధిత పోస్ట్