వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని పూలమాలతో అలంకరన

77చూసినవారు
2024 సాధారణ ఎన్నికల సందర్భంగా తాటియాకుల గూడెం గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ముసుగు తీసి విగ్రహానికి ముసుగు తొలగించి శుభ్రంగా కడిగి పూల మాల అలంకరించిన దళిత సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి తగరం రాంబాబు, దళిత సంక్షేమ సంఘం యువజన విభాగం అధ్యక్షులు గంధం బోస్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ కేశవ రావు, శ్రీను, తదితర వైఎస్ఆర్ సీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్