పాఠశాలను పరిశీలించిన ఐటీడీఏ పీఓ సూర్యతేజ

73చూసినవారు
పాఠశాలను పరిశీలించిన ఐటీడీఏ పీఓ సూర్యతేజ
బుట్టాయిగూడెం మండలం రెడ్డి కోపల్లె గ్రామంలో ఉన్న ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలను ఐటీడీఏ పీఓ సూర్యతేజ శనివారం పరిశీలించారు. 138 విద్యార్థులకు 58 మాత్రమే హాజరు కావడంతో అసహనం వ్యక్తం చేశారు. పాఠశాలలు పునఃప్రారంభం అయిన దగ్గర నుంచి విద్యార్థుల సంఖ్య పెరగకపోవడంతో ఉపాధ్యాయులతో రివ్యూ నిర్వహించారు. పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్