పేకాట శిబిరంపై పోలీసులు దాడులు

85చూసినవారు
పేకాట శిబిరంపై పోలీసులు దాడులు
జీలుగుమిల్లి మండలం ములగలంపల్లిలో పేకాట శిబిరం పై శనివారం పోలీసుల దాడులు నిర్వహించారు. ఈ మేరకు పోలీసులు 5 గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారి వద్ద నుంచి 50, 050/- నగదు, 6 ద్వి చక్ర వాహనాలు స్వాధీనం చేసున్నారు.

సంబంధిత పోస్ట్