పరిశుభ్రతకు నిలయంగా ఏపీ నిట్

72చూసినవారు
పరిశుభ్రతకు నిలయంగా ఏపీ నిట్
పరిశుభ్రతకు నిలయంగా ఏపీ నిట్ గా తీర్చిదిద్దాలని నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి అన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెం పట్టణం ఏపీ నిట్ ఆవరణలో మొక్కలు నాటి కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కాలుష్య నివారణకు విద్యార్థులు కృషి చేయాలన్నారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.