ప. గో. జిల్లాలో రేపటి నుంచి టెట్‌ పరీక్షలు

63చూసినవారు
ప. గో. జిల్లాలో రేపటి నుంచి టెట్‌ పరీక్షలు
ప. గో. జిల్లాలో టెట్‌ పరీక్షలు ఈనెల 5 అనగా శనివారం నుండి ప్రారంభం కానున్నాయని డీఈఓ జి. నాగమణి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 5, 6, 7, 13, 19, 20 తేదీల్లో భీమవరం డీఎన్నార్‌ కాలేజీ, తాడేపల్లిగూడెం శ్రీవాసవి ఇంజనీరింగ్‌ కళాశాలల్లో పరీక్షలు నిర్వహిస్తారన్నారు. అభ్యర్థులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించరని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్