'EVM బార్ కోడ్లను స్కాన్ చేసి ఓట్లను మార్చేశారు'

68చూసినవారు
'EVM బార్ కోడ్లను స్కాన్ చేసి ఓట్లను మార్చేశారు'
ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం చవిచూసిన నేపథ్యంలో పార్టీ అధినేత జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సింగపూర్ వెళ్లిన చంద్రబాబు ఈవీఎం బార్ కోడ్లను స్కాన్ చేసి ఓట్లను మార్చేశారని విమర్శించారు. అందుకే వైసీపీ ఓడిపోయిందని మండిపడ్డారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. వివిధ రకాలుగా విమర్శిస్తూ రవీంద్రను ట్రోలింగ్ చేస్తున్నారు.