ఘోర ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

52చూసినవారు
ఘోర ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి
ఏపీలోని అనకాపల్లి జిల్లా కశింకోట జాతీయ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మరణించారు. ఈ ప్రమాదంలో నక్కపల్లి మండలం నెల్లిపూడికి చెందిన ప్రతాప్ (30), రాజేశ్ (25) మృతి చెందారు. విశాఖపట్నం నుంచి స్వగ్రామం నెల్లిపూడికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్