తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దేవాదాయశాఖ అధికారి శాంతి,
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. శాంతి భర్త మదన్ మోహన్ హోంమంత్రి అనితను కలిశారు. తన బిడ్డకు తండ్రెవరో తేల్చాలని కోరారు. శాంతి, విజయసాయి రెడ్డితో నలిగిపోతున్నానని వాపోయారు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులతో రక్షణ కల్పించాలని కోరారు.