గ్రామీణ రహదారులు, పారిశుద్ధ్య మెరుగుకు ప్రత్యేక బృందాల ఏర్పాటు

55చూసినవారు
గ్రామీణ రహదారులు, పారిశుద్ధ్య మెరుగుకు ప్రత్యేక బృందాల ఏర్పాటు
గ్రామీణ రహదారుల పునరుద్ధరణ, పారిశుద్ధ్య మెరుగు కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం ప్రత్యేక బృందాలను ప్రకటించారు. కృష్ణా, కాకినాడ, పశ్చిమ గోదావరి ఇన్‌ఛార్జ్‌గా వీఆర్ కృష్ణతేజ, గుంటూరు, ఏలూరు జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌గా షణ్ముఖ్, బాపట్ల, కోనసీమ జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌గా ఈఎన్‌సీ బి.బాలు నాయక్‌ను నియమించారు.

సంబంధిత పోస్ట్