నటుడిగా తనదైన ముద్రవేసిన బాలు

69చూసినవారు
నటుడిగా తనదైన ముద్రవేసిన బాలు
తెర వెనుక తన సుమధుర గానంతో అలరించిన బాలసుబ్రహ్మణ్యం.. నటుడిగా తెరపైనా అలరించారు. ఆయన నటించిన వాటిలో ఎక్కువగా అతిథిగా పాత్రలైనా అన్నీ గుర్తుండిపోయేవే. 1969లో వచ్చిన పెళ్ళంటే నూరేళ్ళ పంట అనే చిత్రంలో మొదటిసారిగా నటుడిగా కనిపించారు.
‘ప్రేమికుడు’, ‘రక్షకుడు’, ‘పవిత్రబంధం’, ‘మిథునం’ తదితర చిత్రాల్లో ఆయన నటనతోనూ మెప్పించారు. చివరిగా నాగార్జున-నాని కథానాయకులుగా నటించిన ‘దేవదాస్‌’లో తళుక్కున మెరిశారు.

సంబంధిత పోస్ట్