వెల్త్ సర్వేపై యూటర్న్ తీసుకున్న రాహుల్

64చూసినవారు
వెల్త్ సర్వేపై యూటర్న్ తీసుకున్న రాహుల్
ఈనెల 7న హైదరాబాదులో పర్యటించిన సందర్భంగా అధికారంలోకి వస్తే వెల్త్ సర్వే చేస్తామని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ ప్రకటించారు. ఆ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ యూటర్న్ తీసుకున్నారు. 'మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పలేదు. ప్రజలకు ఎంత అన్యాయం జరిగిందనే విషయం తెలుసుకోవాలని అన్నాను. దీనికే దేశాన్ని ఖూనీ చేసేందుకు కుట్ర అంటూ ప్రధాని మోడీ, BJP ఆరోపిస్తున్నాయి' అని తెలిపారు.

సంబంధిత పోస్ట్