రూ.45,300 కోట్లతో నాలుగు గ్రీన్‌ఫీల్డ్ హైవేలు

51చూసినవారు
రూ.45,300 కోట్లతో నాలుగు గ్రీన్‌ఫీల్డ్ హైవేలు
ఏపీ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రూ.45,300 కోట్లతో నాలుగు గ్రీన్‌ఫీల్డ్ హైవేల పనుల జరుగుతున్నాయని ఆయన తెలిపారు. హైదరాబాద్ నుంచి మచిలీపట్నం కనెక్ట్ చేసేలా గ్రీన్ ఫీల్డ్ హైవే వస్తుందన్నారు.NH-42లో పాడేరు బైపాస్, బైరెడ్డిపల్లి నుంచి వి.కోట, బెంగళూరు హైవే విషయంలోనూ అధికారులతో చర్చలు జరిపినట్లు తెలిపారు. గురువారం జాతీయ రహదారుల అధికారులు, ఏజెన్సీలతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

సంబంధిత పోస్ట్