అన్ని రాజధానులకు అమరావతితో అనుసంధానం: CM

56చూసినవారు
అమరావతికి రైల్వే లైన్‌ మంజూరు చేసినందుకు ప్రధానికి ఏపీ సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. 57 కి.మీ మేర రైల్వే లైన్‌ నాలుగేళ్లలో పూర్తవుతుందని ఆయన తెలిపారు. గుంటూరు, విజయవాడ నగరాలను కవర్ చేసేలా రాజధాని పక్కగా ఈ రైల్వే లైన్ వెళుతుందని చంద్రబాబు వివరించారు. దేశంలోని అన్నిరాష్ట్రాల రాజధానులకు ఈ రైల్వే లైన్ ద్వారా అమరావతితో అనుసంధానం ఏర్పడుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్