రేషన్ కార్డుదారులకు శుభవార్త

223813చూసినవారు
రేషన్ కార్డుదారులకు శుభవార్త
రేషన్ కార్డ కార్డుదారులకు ప్రభుతత్వం శుభవ శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ నెల 23వ తే తేదీ నాటికి నిల్వ కేంద్రాలకు కందిపప్పు తరలించనుంది. కేజీ రూ.67 చొప్పున అందించనుంది. ఇప్పటఇప్పటికే పలు జిల్లాల్లో అమలు చేస్తుండగా.. జ.. జనవరి నుంచి అన్ని జిల్లాల్లో పూర్తిస్థాయిలో అమలు చేయనుంది. తొలిసారిగా రాష్ట్రంలో పండిన కందులను రైతుల నుంచి కొనుగోలు చేసి, సరఫరా చేయనుంది.

సంబంధిత పోస్ట్