సైకిల్ పై గుంటూరు నగరంలో పర్యటించిన కమిషనర్

68చూసినవారు
స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు వారి సిబ్బందితో కలిసి గుంటూరు నగరంలో సైకిల్ తొక్కారు. ముందుగా జీఎంసీ కార్యాలయంతో పాటూ పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 2వ తేదీ వరకు ప్రతీరోజు ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా గురువారం సైకిల్ తొక్కినట్లు ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్