

గన్నవరం నుండి అమరావతికి బయలుదేరిన డిప్యూటీ సీఎం
గన్నవరం విమానాశ్రయానికి శుక్రవారం మధ్యాహ్నం కి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన తన కాన్వాయి అమరావతికి బయలుదేరారు. ప్రధాని మోదీతో కలిసి రాజధాని పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. పవన్ కళ్యాణ్ రాకతో ఆ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. డిప్యూటీ సీఎం గన్నవరం నుండి రాజధానికే బయలుదేరారు.